మహాత్మా గాంధీ ఆహారం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Prasharma681 (చర్చ | రచనలు) వ్యాస సవరణ |
Prasharma681 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 9:
గాంధీజీ దృఢమైన విశ్వాసం తో శాకాహారమును జీవన విధానంగా మార్చాడు, తరచుగా దానిని రాజకీయ ఆయుధంగా ఉపయోగించాడు. శుద్ధి చేసిన చక్కెర, తేనె, గాంధీజీ ఆహారం. గాంధీజీ ఆహార వంటకం లో ఒకేసారి ఒక ధాన్యాన్ని వంటలో ఉపయోగిస్తాడు. చపాతీ, బియ్యం, పప్పుధాన్యాలు, పాలు, నెయ్యి, ,నూనె లను కూరగాయలు, పండ్లతో పాటు గృహాల్లో ఉపయోగిస్తారు. గాంధీజీ వీటి కలయికను అనారోగ్యం అని అంటాడు . ఒక ఔన్స్ లేదా రెండు సలాడ్లు ఎనిమిది ఔన్సుల వండిన కూరగాయలతో ప్రయోజనం ఉంటాయి అని అంటాడు . చపాతీలు, బ్రెడ్ ను పాలతో తినరాదు. గాంధీజీ ఆరోగ్యకరమైన జీవనానికి చేసిన నియమాలు జీవితాంతం కొనసాగింది. పాలిష్ చేసిన ఆహారం, చక్కెర, వనస్పతి ఆహారం లో వాడక పోవడం , స్థానికం గా దొరికే ఆహారం, సోయాబీన్, సంపూర్ణ తృణ ధాన్యాలకు ప్రాధాన్యతను ఇచ్చాడు<ref>{{Cite web|url=https://timesofindia.indiatimes.com/life-style/food-news/mahatma-gandhis-experiments-with-food-and-the-lessons-we-can-learn/photostory/71402732.cms|title=Conclusion|date=2020-10-01|website=The Times of India|language=en|access-date=2021-10-03}}</ref>.
== ఆచరణీయం ==
గాంధీజీ రాజకీయ జీవితం సాధారణ మైనది. మహాత్మా గాంధీ ఇష్టపడే ఆహారం సహజమైనది, మూలకమైనది, పోషక ఆహారం . మహాత్మాగాంధీ విలువల ను గ్రహించి, మన జీవితాలను ఆహారం పై నియంత్రించే సమయం ప్రస్తుత కాలానికి , సమాజానికి ప్రజల ఆరోగ్యమునకు మహాత్ముడు చూపిన మార్గం అందరికి శ్రేయోమార్గం.
== మూలాలు ==
|