భర్తృహరి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి →కవి-కాలము: clean up, typos fixed: సాధారణముగా → సాధారణంగా |
చి clean up, replaced: క్రీ.శ → సా.శ. (6) |
||
పంక్తి 25:
అను శ్లోకమున "ఒకానొక బ్రాహ్మణుడు తనకు సూర్యప్రసాదముచే లభించిన ఫలమును తన ప్రభువగు భర్తృహరికి నొసగగా దానిని అతడు తన ప్రియభార్యకు ఇచ్చెను. ఆమె దానిని తాను భుజింపక, తన జారునకును, అతడు తన మరో ప్రియురాలికి అర్పించెననియు, ఈ సంగతి తెలిసినంతనే రాజు లోక వృత్తముపై అసహ్యించుకొని, విరాగియై అడవులకు జేరెను." అన్న జన ప్రతీతిని ఇచట తడవి యున్నాడు గాని, దాని సత్యా సత్యముల విమర్శించినట్లు స్ఫురింపదు. సాధారణంగా ప్రసిద్ధ పురుషులను గూర్చి అవినీతులు తమ బుద్ధి బలము కొద్దీ గాథలను ఎన్నింటినో కల్పించుటయు, వాటిని అలాగే సత్యములని పామరజనము విశ్వసించుటయు మనకు నేటికిని అనుభవమే. ఇదియొక గ్రుడ్డి ఛాందస వృత్తము. వ్యాఖ్యాతలెల్లరు " రత్నము రత్నమే కదా! అది యేనాటిదన్న ప్రశ్న మనకేల?" అన్న నుడికి దాసానుదాసులై తలయొగ్గిరే గాని తమ కవి స్తుత్యాదికములలో అతని కాలమును నిర్ణయించుటకు తగినంత విశదముగా అతనిని ప్రశాసించిన వారును లేరు.
అట్లుండినను ప్రబలమైన ఆధారాంతరముచే దీనినికొంతవరకు నిశ్చయింపవచ్చును. పారసీక భాషలో "కలిల ఉ - దిమ్నా" అను గ్రంథము ఉంది. ఇది
ఈ యుదాహరణమే పారశీక గ్రంథమునందును గలదు. కనుక నీతి శతక కర్త
మరొక మతము భర్తృహరి
<u>పై విషయ వర్యాలోచన ఫలితముగా భర్తృహరి విక్రమార్కుని కాలమున, అనగా క్రీ.పూ ప్రథమ శతాబ్ది మద్యమున వెలసె నని నిశ్చయింపవచ్చును.</u>
పంక్తి 50:
{{వ్యాఖ్య| Numbers of wise sayings have from time immemorial, been constantly quoted in conversation. Many, thus orally current, were of such antiquity that to settle their authorship was impossible. But occasional attempts were made to give permanence to the floating wisdom of the day. by stringing, like beads on a necklace, representing a separate topic, and the authorship of a whole series being naturally ascribed to men of known wisdom like '''Bhartrihari''', Chanakya, much in the same way as the authorship of the puranas and the Mahabharata was referred to the sage Vyasa.|}}
==సుభాషిత త్రిశతి - వివిధ భాషలలో అనువాదాలు==
ఇటీవల సుభాషిత త్రిశతి ముద్రణములు ఆంగ్ల వ్యాఖ్యాభాషాంతరీకరణములతో నెన్నో వెలువడినవి. వానిలో ముఖ్యమైనవి గోపీనాథుడు, టానీ పండితుడు, బి.హెచ్. వార్తాం పండితుడు, పీటర్సన్ అనువారి రచనలు. వీరిలో కొందరు విదేశీయులు. అన్నియు నాంగ్ల భాషలోనివి. వీనియన్నింటికన్నా మిన్నయై కవి హృదయమును వ్యాఖ్యాతృ భావమును చక్కని పరిశీలన, విమర్శనములకు గురిచేసి రచించినట్టిది శ్రీ గోపాలాచార్ల ఆంగ్లానువాద వ్యాఖ్యలు.
ఆంధ్రానువాదకులు మువ్వురిలో పుష్పగిరి తిమ్మన అర్వాచీనుడు; ఇతనికి గొంత పూర్వుడు ఏనుగు లక్ష్మణకవి. ఈ యిరువురకును ముందటివాడు ఎలకూచి బాలసరస్వతి.
|