ఎం. కోదండ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 44:
ఎం. కోదండ రెడ్డి 1994లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో [[ముషీరాబాద్ శాసనసభ నియోజకవర్గం|ముషీరాబాద్ నియోజకవర్గం]] నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జనతా దళ్ అభ్యర్థి [[నాయిని నర్సింహారెడ్డి]] పై 4931 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 1999లో జరిగిన ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి [[కె. లక్ష్మణ్]] చేతిలో 18567 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
ఎం. కోదండ రెడ్డి అనంతరం పార్టీలో కాంగ్రెస్ కిసాన్సెల్ ఛైర్మన్గా, టీపీసీసీ క్రమశిక్షణా సంఘం ఛైర్మన్గా పని చేసి 2021 ఆగష్టు 29న పదవికి రాజీనామా చేశాడు.
==మూలాలు==
|