పాండవ వనవాసం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 17:
runtime = 188 నిమిషాలు|
}}
'''పాండవ వనవాసం''' [[1965]] లో నిర్మించబడిన పౌరాణిక [[తెలుగు సినిమా]]. ఈ చిత్రరాజాన్ని మాధవీ ప్రొడక్షన్స్ అధినేత [[ఎ.ఎస్.ఆర్.ఆంజనేయులు]], "పౌరాణిక బ్రహ్మ"గా ప్రసిద్ధిచెందిన [[కమలాకర కామేశ్వరరావు]] దర్శకులుగా తెరకెక్కించారు.
==సంక్షిప్త చిత్రకథ==
మయ సభలో దుర్యోధనునికి జరిగిన పరాభవం, తాము పొందిన ప్రశంసలను గుర్తుకు తెచ్చుకొని శ్రీకృష్ణుని సహాయానికి కృతజ్ఞత తెలుపుతారు పాండవులు. జరిగిన పరాభవాన్ని తలచుకొని కృంగిపోతున్న దుర్యోధనునికి ధైర్యం చెప్పి మాయా జూదంలో పాండవుల సంపదను హరిస్తానని చెబుతాడు శకుని. ధృతరాష్ట్రుని ఆహ్వానంపై వచ్చిన ధర్మరాజు జూదములో పాల్గొని సర్వస్వం వోడిపోయి చివరకు అరణ్యవాసం, అజ్ఞాతవాసం చేయవలసి వస్తుంది.
|