భారత ప్రధాన న్యాయమూర్తుల జాబితా: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:భారతదేశ ప్రధాన న్యాయమూర్తులు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
భారత ప్రధాన న్యాయస్థానాన్ని [[సుప్రీం కోర్టు]]గా పిలుస్తారు. 1950 జనవరి 26 న [[భారతదేశం]] రిపబ్లిక్ గా అవతరింది. ఇప్పటివరకు 47 మంది భారతదేశం యొక్క (సిజెఐ) (చీఫ్ జస్టిస్) ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేశారు.<ref>{{cite web |url=http://supremecourtofindia.nic.in/judges/list_retired_chief_justices.htm |title=List of Retired Hon'ble Chief Justices |accessdate=6 Jan 2012 |website= |archive-url=https://web.archive.org/web/20161219163136/http://www.supremecourtofindia.nic.in/judges/list_retired_chief_justices.htm |archive-date=19 డిసెంబర్ 2016 |url-status=dead }}</ref> సుప్రీం కోర్టులో పనిచేసిన ప్రధాన న్యాయమూర్తులు వారి జాబితా క్రింద పొందు పరచడమైనది.
 
* భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రథమం (సిజెఐ) గా [[హరిలాల్హీరాలాల్ జె.జెకిసుందాస్ కనియా]] ఎన్నికైనారు. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ [[వై .వి. చంద్రచూడ్]] దీర్ఘకాలం (1978 ఫిబ్రవరి 22 నుండి 1985 జూలై 1 వరకు) పనిచేశారు.2021 ఏప్రిల్ 24 వ తేదీన 48వ భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ నూతలపాటి వెంకటరమణ (జ. 1957 ఆగస్టు 27) నియమితుడైనాడు.
 
==భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల జాబితా ==