స్వాతి వారపత్రిక: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
 
'''స్వాతి సపరివార పత్రిక''' [[తెలుగు]] పత్రికా ప్రపంచంలో ఒక నూతన విప్లవాన్ని తీసుకొని వచ్చింది. ఇది [[1975]] సంవత్సరం ప్రారంభమైనది. దీని ప్రస్థానం [[విజయవాదవిజయవాడ]] నుండి మొదలైనది. సంపాదకులు [[వేమూరి బలరామ్]]. వీరు ఒక విధంగా యువతనూ, గృహిణులనూ, పాత తరాల వారిని ఆకట్టుకొనే రచనలను ప్రచురిస్తూ అత్యధిక సర్క్యులేషన్ కలిగిన వారపత్రికగా స్వాతిని తీర్చిదిద్దారు.
 
==ఇతర విశేషాలు==
పంక్తి 11:
* "సర్వసంభవామ్" శీర్షికను సీనియర్ ఐ.ఎ.ఎస్. అధికారి [[పి.వి.ఆర్.కె.ప్రసాద్]] తాను [[తిరుమల తిరుపతి దేవస్థానం]]లో పనిచేస్తున్నప్పుడు కలిగిన అనుభవాలను తెలియజేస్తూ రాశారు. ఆ తరువాత "నాహం కర్తా, హరిః కర్తా" అనే పుస్తకంగా వెలువరించారు.
* ప్రముఖ దర్శకుడు, రచయిత [[వంశీ]] రాసీన [[మా పసలపూడి కధలు]] పాఠకులను ఉర్రూతలూగించాయి.
* మరొక ప్రసిద్ద రచయిత కధకుడూ [[ముళ్ళపూడి వెంకట రమణ]] రాసిన 'కోతికొమ్మాచ్చి' కూడా ప్రజాధరణ పొందుచున్నది.
 
{{తెలుగు పత్రికలు}}
"https://te.wikipedia.org/wiki/స్వాతి_వారపత్రిక" నుండి వెలికితీశారు