వెలమ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
|||
పంక్తి 23:
===రాచకొండ రాజ్యము===
రాచకొండ రాజు రేచెర్ల సింగమ నాయకుడు తొలుత ముసునూరి నాయకుల నాయకత్వము క్రింద తురుష్కులను తెలంగాణమునుండి తరిమివేయుటకు తోడ్పడ్డాడు. కాపానీడు ఓరుగల్లు పాలకునిగా స్థిరపడిన పిమ్మట విభేదములు తలెత్తాయి. అద్దంకి వేమారెడ్డి పై సింగమ యుద్ధము ప్రకటించగా కాపానీడు వేమారెడ్డికి సాయమందిస్తాడు. జల్లిపల్లి వద్ద క్షత్రియులతో జరిగిన యుద్ధములో సింగమ చంపబడతాడు. ఆతని కుమారులు అనవోతా నాయకుడు, మాదా నాయకుడు జల్లిపల్లిపై దాడి చేసి క్షత్రియులందరినీ సంహరించి ప్రతీకారము తీర్చుకుంటారు. పిమ్మట బహమనీలతో చేయి కలిపి 1370లో ఓరుగంటిపై దండెత్తి, కాపానీడుని వధించి తెలంగాణమునకు అధిపతులయ్యారు. కాని అతి త్వరలో బహమనీల అధికారమునకు లోబడక తప్పలేదు.
===దేవరకొండ రాజ్యము===
|