నాగపట్టినం జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
}}
'''నాగపట్నం''' లేదా '''నాగపట్టణం''' [[ఆంగ్లం]]: '''Nagapattinam''', '''Nagapatnam''' or '''Negapatam'''; [[తమిళం]]: நாகப்பட்டினம்) [[తమిళనాడు]] రాష్ట్రంలోని సముద్రతీరంలోని పట్టణం, పురపాలక సంఘం మరియు నాగపట్నం జిల్లా కేంద్రం. ఈ జిల్లా అక్టోబరు 18, 1991 సంవత్సరంలో [[తంజావూరు]] జిల్లా నుండి వేరు జిల్లాగా ఏర్పాటుచేయబడినది. [[చోళ సామ్రాజ్యం]] లో నాగపట్నం ప్రముఖ రేవు పట్టణం.
 
ఇక్కడి సౌందర్యరాజ పెరుమాళ్ దేవాలయం వైష్ణవ [[దివ్యదేశాలు]] ప్రసిద్ధిచెందినవి. నాగరాజునకు, తిరుమంగై ఆళ్వార్లకు ప్రత్యక్షమైన ప్రదేశము మరియు తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది. నాగరాజునకు ప్రత్యక్షమైన స్థలమగుటచే నాగపట్నం అని పేరు కలిగెను.
 
[[వర్గం:వైష్ణవ దివ్యక్షేత్రాలు]]
"https://te.wikipedia.org/wiki/నాగపట్టినం_జిల్లా" నుండి వెలికితీశారు