శివలెంక శంభు ప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''శివలెంక శంభు ప్రసాద్''' (1911 - 1972) ప్రముఖ పత్రికా సంపాదకులు. [[వర్...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''శివలెంక శంభు ప్రసాద్''' ([[1911]] - [[1972]]) ప్రముఖ పత్రికా సంపాదకులు.
 
వీరు [[కృష్ణా జిల్లా]] ఎలకుర్రులో జన్మించారు. వీరు జాతీయ కళాశాల, థియోసాఫికల్ హైస్కూలులో చదివి [[శాంతి నికేతన్]] లో పట్టభద్రులయ్యారు. వీరు [[కాశీనాథుని నాగేశ్వరరావు]] పంతులు గారి కుమార్తెను పెళ్ళాడి, అతని తర్వాత 1938 సంవత్సరంలో [[ఆంధ్ర పత్రిక]], [[భారతి]] పత్రికలకు సంపాదకులుగా 34 సంవత్సరాలు అవిచ్ఛిన్నంగా నిర్వహించారు.
 
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]