[[శ్రీ [[దత్తాత్రేయ స్వామి]] అవతార పరంపరలో 3వ అవతార పురుషుడైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి మహారాష్ట్రలోని కరంజా నగరంలొ జన్మించి నర్సోబవాడాలోను, కర్ణాటకలోని గాణాగాపురంలొనూ తపమాచరించి చివరకు కదళీవనంలో అంతర్ధానమయ్యారు. వీరశైవ సంప్రదాయానికి చెందిన [[అక్క మహాదేవి]] కూడా ఇక్కడే అవతార సమాప్తి గావించారని ప్రతీతి.{{fact}}