స్నేహం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) స్నేహం పేజీకి తరలిస్తున్నాను. |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 10:
ఇది 1977లో విడుదలైన తెలుగు చిత్రం. రాజశ్రీ సంస్థ (బరజాత్యా కుటుంబం) హిందీ లో నిర్మించిన 'దోస్తీ' చిత్రం ఆధారంగా బాపు దర్శకత్వంలో తెలుగులో తయారయ్యింది. ఇందులో [[రాజేంద్ర ప్రసాద్ (నటుడు)|రాజేంద్ర ప్రసాద్]] బాలనటుడిగా చిత్ర ప్రవేశం చేశారు. 'చాహుంగ మై తుఝె సాంఝ్ సవెరే' పాట అప్పటికే మరో బాపు చిత్రం రామాంజనేయ యుద్ధం లో తెలుగులో వినపడింది (రఘురామయ్య స్వరం తో). స్నేహంలో 'నీవుంటే వెరే కనులెందుకు' ఆ పాట కు తీసిపోయేది కాదు.
* స్నేహం పాతబడిన కొద్దీ బాగుంటుంది.- [[చింగ్చౌ]]
* [[శత్రువు]] ఒక్కడైనా ఎక్కువే. మిత్రులు వంద అయినా తక్కువే - [[వివేకానందుడు]]
|