తిరుచానూరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[ఫైలు:Padmavathi Ammavaru.jpg|thumb|right|పద్మావతి అమ్మవారు: [[సప్తగిరి]] పత్రిక ముఖచిత్రం.]]
'''తిరుచానూరు''' లేదా '''అలమేలు మంగాపురం''' అనే ఊరు [[చిత్తూరు జిల్లా]] [[తిరుపతి]] పట్టణం సమీపంలో ఉంది. ఇది "''తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్"'' పాలనా పరిధిలోకి వస్తుంది.
 
ఇక్కడ [[వెంకటేశ్వరుడు|వెంకటేశ్వరుని]] దేవేరి [[లక్ష్మీ దేవి]] అవతారమైన [[అలమేలు మంగ]] ఆలయం ప్రసిద్ధి చెందింది.
త్రిమూర్తులను పరీక్షించే యత్నంలో కోపిష్టియైన భృగు మహర్షి విష్ణువు వక్ష స్థలాన్ని కాలితో తన్నాడటతన్నాడు. తన నివాస స్థానాన్ని అవమానించినందుకు అలిగి లక్ష్మీదేవి [[కొల్హాపూర్]] వెళ్ళిందటవెళ్ళింది. సిరి లేని శ్రీనివాసుడు తిరుమల కొండల్లో 12 సంవత్సరాలు తపస్సు చేశాడటచేశాడు. ప్రసన్నురాలైన శ్రీదేవి తిరుచానూరులోని పద్మ సరోవరంలో [[కార్తీక శుక్ల పంచమి]] నాడు శుక్రవారం, [[ఉత్తరాషాఢ]] నక్షత్రంలో బంగారు పద్మంలో అవతరించిందటఅవతరించింది. ఆ పద్మావతినే శ్రీనివాసుడు లక్ష్మి అనుజ్ఞతతో పెండ్లియాడాడటపెండ్లియాడాడు.
 
 
"https://te.wikipedia.org/wiki/తిరుచానూరు" నుండి వెలికితీశారు