మధ్వాచార్యుడు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
విస్తరిస్తున్నాను
పంక్తి 2:
 
మధ్వాచార్యులు (కన్నడ:ಶ್ರೀ ಮಧ್ವಾಚಾರ್ಯರು) ద్వైత వేదాంతాన్ని బోధించిన మతాచార్యులు. మధ్వాచార్యులు నిలిపిన సాంప్రదాయాలను పాటించేవారిని మధ్వులు అని పిలిస్తారు. మధ్వాచార్యుడు వాయువు, హనుమంతుడు, బీముడు యెక్క ప్రతి రూపమని నమ్ముతారు.
==పుట్టుక==
మద్వాచార్యులు [[ఉడిపి]] వద్ద నున్న [[పాజక]] గ్రామంలో జన్మించాడు. మధ్వాచార్యుడి జీవిత కథను రచించిన నారాయణ పండితాచార్యుడు ఆయన తల్లిదండ్రుల పేర్లను మధ్యగేహ భట్ట, వేదవతి లుగా పేర్కొన్నాడు. ఆయనకు మొదట్లో వాసుదేవ అని పేరు పెట్టినా తరువాతి కాలంలో పూర్ణప్రజ్ఞ, ఆనందతీర్థ, మధ్వాచార్యుడు అనే పేర్లతో ప్రసిద్ధి పొందాడు.
 
మద్వాచార్యులు [[ఉడిపి]] వద్ద నున్న [[పాజక]] గ్రామంలో జన్మించాడు.
 
[[వర్గం:తత్వవేత్తలు]]
"https://te.wikipedia.org/wiki/మధ్వాచార్యుడు" నుండి వెలికితీశారు