చిలుకూరి నారాయణరావు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Nrahamthulla (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
'''చిలుకూరి నారాయణరావు''' ([[
==విశేషాలు==
*మద్రాసు విశ్వవిద్యాలయంలో 1930 ఫిబ్రవరి ఆరోతేదీన తొలిసారిగా తెలుగు సాహిత్యంలో పిహెచ్.డి. చేసిన పండితుడు.
*రాయలసీమకు ఆ పేరుపెట్టి,దాన్ని పప్పూరు రామాచార్యులచేత ప్రతిపాదింపచేశారు
*240 గ్రంథాలు రాశారు.ఒకలక్షా యాభైవేల తెలుగు సామెతలు సేకరిస్తే ఎనభైవేలే మిగిలాయి.
*నవ్య సాహిత్య పరిషత్తు తొలి అధ్యక్షులు,శ్రీకృష్ణదేవరాయ విద్యాపరిషత్తు వ్యవస్థాపకాధ్యక్షులు.
*గిడుగు రామ్మూర్తిగారి వ్యావహారిక భాషా ఉద్యమానికి సహకారం అందించారు
* అలంకారికులు, వైయాకరణుల మధ్యలో తెలుగు కవులు నలిగిపోయారనేది చిలుకూరి అభిప్రాయం.
* ''ఆంధ్ర భాషా చరిత్ర''ని అప్పట్లోనే వాడుక భాషలో రాశారు.
* తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలు ద్రావిడ భాషలని కాల్డ్ వెల్ పండితుని సిద్ధాంతంతో చిలుకూరి విభేదించారు. తమిళ, మలయాళ భాషలకు సన్నిహిత సంబంధం ఉంది. తెలుగుభాషకు తక్కిన ద్రావిడ భాషలతో సంబంధం లేదనీ స్వతంత్రమైన స్థానం ఉందన్నది చిలుకూరి వాదన. గ్రియర్సన్ వాదనలో చిలుకూరి ఏకీభవించారు.
*తెలుగులోకి [[ఖురాన్]] గ్రంధాన్ని అనువదించిన తొలివ్యక్తి.
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
[[వర్గం:
[[వర్గం:1952 మరణాలు]]
|