రాయప్రోలు సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు

కొనసాగించవలసియున్నది
 
కొంచెం విస్తరణ
పంక్తి 1:
{{మొలక}}
నవ్య కవితా పితామహునిగా పేరుపొందిన '''రాయప్రోలు సుబ్బారావు''' ([[1892]] - [[1984]]) తెలుగులో భావ కవిత్వానికి ఆద్యుడు. ఈయన 1913లో రాసిన తృణకంకణముతో తెలుగు కవిత్వములో నూతన శకము ఆరంభమైనదని అంటారు. ఇందులో ఈయన అమలిన శృంగార తత్వాన్ని ఆవిష్కరించాడు. ప్రేమ పెళ్లికి దారితీయని యువతీయువకులు స్నేహితులుగా మిగిలిపోవడానికి నిర్ణయించుకున్న ఇతివృత్తముతో [[ఖండ కావ్యం|ఖండకావ్య]] ప్రక్రియకు అంకురార్పణ చేశాడు. ఈయన స్నేహలతా దేవి, స్వప్నకుమారము, తెలుగు తోట, మాధురీ దర్శనం వంటి లఘు కావ్యాలెన్నో రచించాడు.
 
రాయప్రోలు కవితల నుండి ఉదాహరణలు: