శ్రీకృష్ణ పాండవీయం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 27:
 
== చిత్రకథ ==
శ్రీకృష్ణుడి మేనత్తకు కుమారుడు వికృత రూపం లో జన్నిస్తాడు. ఎవరు ఎత్తుకుంటే ఆ వికృత రూపం పోదుంతోపోతుందో అతని చేతిలో అ పిల్లవాడు మరణిస్తాడని ఆకాశ వాణి పలుకుతుంది. శ్రీకృష్ణుడు ఎత్తుకోగానే ఆ పసివాడు సహజ రూపం పొందుతాడు. మేనత్త తన కుమారుని కాపాడమని కోరుతుంది. నూరు తప్పులు దాకా మేనత్త కుమారుని మన్నిస్తానని, నూరనూరు తప్పులు కాగానే అతనిని సంహరిస్తానని శ్రీకృష్ణుడు అత్తకు అభయమిస్తాడు. శ్రీ కృష్ణుని ఆ మేనత్త కుమారుడు శిశుపాలుడు.<br />
దాయ ద్వేషంతో దుర్యోధనుడు, పాండవులను రండా పుత్రలుగా కించబరుస్తూ సంబోదిస్తాడు. బదులుగా భీముడు కౌరవులను ముండా పుత్రుడిగా సంభోదిస్తాడు. ఖిన్నుడైన దుర్యోధనుడు తల్లి గాంధారి దగ్గరకు వెళ్లి నిజం చెప్పమని నిలదీస్తాడు. గాంధారికి వైధవ్య యోగం ఉందని జోస్యుల ద్వారా తెలుసుకున్న గాంధారరాజు ఒక గొఱ్ఱెతో ఆమెకు వివాహం జరిపించి దాన్ని చంపించి వేస్తాడు. పిమ్మట గాంధారి వివాహం దృతరాష్ట్రుడితో జరుగుతుంది. ఇది విని అభిమానధనుడైనఅభిమాన ధనుడైన దుర్యోధనుడు గాందారరాజునుగాంధార రాజును, అతని నూర్గురి కుమారులను పాతాళ గృహంలో బంధించి రోజకురోజుకు ఒకొక్కరికి ఒక్కొక మెతుకు, ఒక్క చుక్క నీటిని అందించే ఏర్పాటు చేస్తాడు. ఈ ఆహారం ఎవ్వరికీ సరిపోనిది, ఆహార లోపం తో అందరిని మృత్యువతమృత్యువాత పడవేసేది అని ఆలోచించి, కనిష్టడైనకనిష్టుడైన శకుని అందరిలో పట్టుదల ఉన్న వాడు, కుటిలుడు కాబట్టి అతనికి అందరి వంతు ఆహారం, నీరు ఇచ్చి అతనిని బ్రతికించు కొని నిరాహారంగా అందరూ మరణించడానికి సిధ్దపడతారు. ఆ విధం గావిధంగా క్రమక్రమంగా అందరూ మరణిస్తారు. చివరిగా మిగిలిన గాంధారరాజు మరణిస్తూ తన వెన్నెముకతో పాచికలు తయారు చేయమని, అవి శకుని కోరినట్లు పందెం పడుతుందని, వాటి ఆధారంతో కురవంశాన్నికురువంశాన్ని నాశనం చేయమని ఉద్బోదిస్తాడు. మిగిలిన ఒక్కని మీద సానుభూతి కలిగి, పైగా అతడు తమనేమి చేయలేడని తలచి దుర్యోధనుడు శకునిని విడుదల చేస్తాడు. శకుని దుర్యోధనునికి ఆప్తుడిగా ఉంటూ దుర్బోధలతో అతని వినాశనానికి ఎత్తులు వేస్తూ ఉంటాడు. పాండవులను కుంతీ సమేతంగా వారణావ్రతంలో లాక్షగృహానికిలాక్షా గృహానికి తరలించి, దానిని దహించి పాండవులను మట్టుపెట్టమని దుర్యోధనునికి దుర్బోధ చేస్తాడు శకుని. దీనిని ఆచరణలో పెడతాడు దర్యోధనుడు. ముంచుకువచ్చే ప్రమాదాన్ని గ్రహించిన శ్రీ కృష్ణుడు, వారణావ్రతం చేరిన పాండవులకు వచ్చి భీమునితో సొరంగ మార్గం త్రవ్వమని ఉద్భోదించడమే కాక, నిద్రమత్తులో ఆదమరచి ఉన్న భీముని ఉత్తేజ పరుస్తాడు. గృహ దహనమయ్యే సమయానికి సోదరులను, తల్లిని సురక్షితం గా కాపాడి అడవికి చేరుస్తాడు. ఆ ప్రాంతంలో నివసించే హిడింబాసారుడు నర సంచారాన్ని కనిపెట్టి,అతని సోదరి హిడింబిను నరుల ఆచూకి తెలుసుకొని రమ్మని పంపిస్తాడు. హిడింబి భీముని వరిస్తుంది. ఎంతకూ హిడింబి తిరిగి రాకపోవడంతో అక్కడకు చేరుకున్న హిడింబాసురుని భీముడు వధిస్తాడు. తల్లి, అన్న గారి అంగీకారంతో హిడింబిని చేపడతాడు భీముడు. అక్కడ నుండి పాండవులు,కుంతి ఏకచ్రపురానికి చేరుకుంటారు. అక్కడ పురజనులను పీడిస్తున బకాసురుని భీముడు వధిస్తాడు.<br />
పాంచాలరాజు ద్రుపదుడు , అర్జునుడిని వివాహమాడు కుమార్తె, ద్రోణుని చంపు కుమారునికోసం యజ్ఞం చేసి ద్రౌపదిని, దృష్టద్యముని సంతానంగా పొందుతాడు. లాక్ష్యగృహంలో పాండవులు దగ్ధమైనారని తెలిసి హతాశుడవుతాడు. విజ్ఞుల సలహాపై ద్రౌపది స్వయం వరం ప్రకటిస్తాడు. స్వయంవరానికి పాండువులు చేరుకొని అర్జునుడు మత్స్యయంత్రాన్ని చేధిస్తాడు. కుంతి మాట మీద, శ్రీకృష్ణుని ఉద్బోధ ననుసరించి పాండపులైదుగురూ ద్రౌపదిని వివాహమాడతారు.<br />
కుండినను పాలిస్తున్న భీష్మక మహారాజు కుమార్తె రుక్మిణి శ్రీ కృష్ణుని కథలు విని అతనిని వరిస్తుంది. ఆమె అన్న రుక్మి శ్రీకృష్ణుని పై అకారణ ద్వేషం పెంచుకుంటాడు. శ్రీకృష్ణునికి జన్మతాః విరోధి యైన జరాసంధుని ప్రాపకం లో ఉన్న శిశుపాలునితో రుక్మణి వివాహం చేద్దామనుకుంటాడు రుక్మి.అగ్నిజ్యోతనుడనే బ్రాహ్మణుడి ద్వారా శ్రీకృష్ణునికి రాయబారం పంపుతుంది రుక్మిణి. వివాహం ముందు దేవీ దర్శనానికి వెళ్లిన రుక్ముణిని తన రధం పై ఎక్కించుకొని తీసుకొని పోతాడు శ్రీ కృష్ణుడు. జరాసంధుని, శిశుపాలుని ఓడించి రుక్మికి సగం మీసం, సగం గుండు గొరికి శృంగ భంగం చేస్తాడు శ్రీ కృష్ణుడు.<br />
"https://te.wikipedia.org/wiki/శ్రీకృష్ణ_పాండవీయం" నుండి వెలికితీశారు