ఏనుగు లక్ష్మణ కవి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ఏనుగు లక్ష్మన కవిగారు క్రీ.శ.18 వ శతాబ్దికి (1797)చెందిన వారు. కవిగారి తల్లిగారి పేరు పేరమాంబ,మరియు తండ్రిగారి పేరుతిమ్మకవి.జన్మస్దలము పెద్దాపురము(ప్రస్తుత తూర్పుగోదావరిజిల్లాలోని సామర్లకోటకు దగ్గరులో వున్నది).శ్రీ లక్ష్మనకవి గారి ముత్తాతగారు"శ్రీ పైడిపాటి జలపాలామాత్యుడు".ఈయన ఒక ఏనుగును పోషించెవాడు.దానిని ఈయనకు పెద్దాపురం పాలకుడు బహుమతిగా యిచ్చాడు.అందుచే కాలక్రమేన వీరి యింటిపేరు ఏనుగు వారిగా స్దిరపడినది.శ్రీ వత్యవాయ తిమ్మజగపతి పాలకుని వద్ద వున్న ప్రసిద్ద కవి'కవి సార్వభౌమ కూసుమంచి తిమ్మకవి,లక్ష్మనకవి గారి సమ కాలికుడు.లక్ష్మనకవిగారు,భర్తృహరి సంస్క్రుతంలో రచించిన "సిభాషిత త్రి శతిని" తెలుగులోనికి "సుభాషిరత్నావళి" పేరు మీదఅనువాదం చేసినాడు.
 
లక్ష్మన కవి గారి యితర రచనలు:
"https://te.wikipedia.org/wiki/ఏనుగు_లక్ష్మణ_కవి" నుండి వెలికితీశారు