మరపురాని మనీషులు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
{{వికీకరణ}}
[[దస్త్రం:Marapurani Maneeshulu.jpg|thumb|right|మరపురాని మనీషులు పుస్తక ముఖచిత్రం.]]
ఆంధ్రప్రదేశ్ లో సుప్రసిధ్ధులైన ఓ 45 మంది ప్రముఖ పండితులు, కవులు, చరిత్రవేత్తలు, కళాసిధ్ధులు అయిన మహనీయుల అపురూప చిత్రాలు, వారి జీవిత విశేషాలు పొందుపరిచిన అరుదైన పుస్తకం “మరపురాని మనీషి” గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇందులోని 45 మంది మహనీయులు ఇరవైయ్యవ శతాబ్దం లో తెలుగు సాహిత్యానికి, వివిధ కళలలో, రంగాల్లో ప్రకాశించినవారు కావటం వల్ల ఈ పుస్తకానికి “మరపురాని మనీషి” అని నామకరణం చేసారు. 2001 సంవత్సరంలో “అజొ. విభొ ప్రచురణల” ద్వారా మొదటి ఎడిషన్ వెలువడింది. నలభై ఏళ్ల క్రితం “ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రిక”లో(1962-64లో) శ్రీ [[తిరుమల రామచంద్ర]] గారు ఈ రచనలను ఒక శీర్షికగా నిర్వహించారు. ఈ పండితులందరితో స్వయంగా ఇష్టాగోష్ఠి జరిపి, వారి వారి సాంస్కృతిక, కళా జీవిత విశేషాలను తెలుసుకుని వివరంగా రాసారు తిరుమల రామచంద్రగారు.
|