అరుణగిరి నాథుడు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''అరుణగిరి నాథుడు''' శ్రీనాథుని కాలంలో ప్రసిద్ధిచెందిన కవి పండ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''అరుణగిరి నాథుడు''' శ్రీనాథుని కాలంలో ప్రసిద్ధిచెందిన కవి పండితుడు. ఇతనినే '''గౌడ డిండిమభట్టు''' అని పిలిచేవారు.
 
ఇతడు 1375 సంవత్సరంలో జన్మించాడు. వీరి తాతలు బహుభాషా కోవిదులు. బాల్యంలో తల్లి ముత్తమ్మాళ్ చనిపోగా పెత్తల్లి తిలకావతి పెంపకంలో పెరిగాడు. బాల్యంలో చెడు సహవాసాలతో విలాసవంతంగా గడిపి చివరికి అరుణాచలం గుడిపై నుండి ఆత్మహత్య ప్రయత్నం చేయగా స్వామి ప్రత్యక్షమై అతడ్ని కాపాడి నాలుకపై [[షడక్షర మంత్రం]] (శరవణభవ) రాశాడని నానుడి.
 
ఇతడు తర్వాత కాలంలో ద్రవిడ భాషలో "తిరుప్పుగళ్" అనే 16,000 దివ్యమైన కీర్తనలు కలిగిన రచన చేశాడు.
 
[[వర్గం:1375 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/అరుణగిరి_నాథుడు" నుండి వెలికితీశారు