మల్లాది విశ్వనాథ శర్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''మల్లాది విశ్వనాథ శర్మ''' (1900 - 1947) సుప్రసిద్ధ సంస్కృతాంధ్ర పండితులు మరియు రచయిత.
 
వీరు విశాఖపట్నం జిల్లా, [[బొబ్బిలి]] తాలూకా శ్రీకాకుల గ్రామానికి చెందినవారు. పర్లాకిమిడి రాజావారి కళాశాలలో ఇంటర్మీడియట్ వరకు చదివి తర్వాత కొంతకాలం దక్షిణాముర్తి శాస్త్రి గారి వద్ద ప్రత్యేకంగా సంస్కృతాంధ్ర భాషలు అభ్యసించారు.
 
వీరు కొన్ని చలనచిత్రాలకు కథలు, మాటలు, పాటలు రాశారు. [[పరమానందయ్య శిష్యులు]], [[పంతులమ్మ (1943 సినిమా)|పంతులమ్మ]] (1943) అనే సినిమాలకు స్క్రిప్టులు రాశారు.
Line 16 ⟶ 18:
* ప్రహ్లాద
* వారసులు
 
==మూలాలు==
* 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 2005, పేజీ: 648-9.
 
[[వర్గం:1900 జననాలు]]