మల్లాది విశ్వనాథ శర్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''మల్లాది విశ్వనాథ శర్మ''' (1900 - 1947) సుప్రసిద్ధ సంస్కృతాంధ్ర పండితులు మరియు రచయిత.
 
వీరు విశాఖపట్నం జిల్లా, [[బొబ్బిలి]] తాలూకా శ్రీకాకుల గ్రామానికి చెందినవారు. పర్లాకిమిడి రాజావారి కళాశాలలో ఇంటర్మీడియట్ వరకు చదివి తర్వాత కొంతకాలం దక్షిణాముర్తి శాస్త్రి గారి వద్ద ప్రత్యేకంగా సంస్కృతాంధ్ర భాషలు అభ్యసించారు. 1921 నుండి జీవితాంతం వరకు విజయనగరంలోని [[మహారాజా కళాశాల]]లో ఆంధ్ర పండితుడిగా పనిచేశారు.
 
వీరు కొన్ని చలనచిత్రాలకు కథలు, మాటలు, పాటలు రాశారు. [[పరమానందయ్య శిష్యులు]], [[పంతులమ్మ (1943 సినిమా)|పంతులమ్మ]] (1943) అనే సినిమాలకు స్క్రిప్టులు రాశారు.