స్నేహం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
}}
ఇది 1977లో విడుదలైన తెలుగు చిత్రం. రాజశ్రీ సంస్థ (బరజాత్యా కుటుంబం) హిందీ లో నిర్మించిన 'దోస్తీ' చిత్రం ఆధారంగా బాపు దర్శకత్వంలో తెలుగులో తయారయ్యింది. ఇందులో [[రాజేంద్ర ప్రసాద్ (నటుడు)|రాజేంద్ర ప్రసాద్]] బాలనటుడిగా చిత్ర ప్రవేశం చేశారు. 'చాహుంగ మై తుఝె సాంఝ్ సవెరే' పాట అప్పటికే మరో బాపు చిత్రం రామాంజనేయ యుద్ధం లో తెలుగులో వినపడింది (రఘురామయ్య స్వరం తో). స్నేహంలో 'నీవుంటే వెరే కనులెందుకు' ఆ పాట కు తీసిపోయేది కాదు.
 
==పాటలు==
ఈ సినిమాలో 5 పాటలను [[ఆరుద్ర]] రచించారు.<ref> కురిసే చిరుజల్లులో, ఆరుద్ర సినీ గీతాలు, 5వ సంపుటం, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 2003.</ref>
# ఎగరేసిన గాలిపటాలు
# నవ్వు వచ్చిందంటే
# పువ్వు పువ్వు
# పోనీరా పోనీరా
# సరె సరె ఓరన్నా
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/స్నేహం_(సినిమా)" నుండి వెలికితీశారు