గోగినేని భారతీదేవి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 14:
| death_cause =
| known =
| occupation = సంఘసేవ
| title =
| salary =
పంక్తి 40:
స్వదేశము తిరిగి వచ్చిన పిదప భర్తతో బాటు స్వాతంత్రోద్యమములో పాల్గొని కారాగారవాసం అనుభవించింది. 1931లో విదేశీ వస్త్ర బహిష్కరణోద్యమము సందర్భములో తెనాలి లో ఆరు నెలలు ఆందోళన చేసింది. సహాయ నిరాకరణోద్యములో పోరాడి వెల్లూరు జైలులో ఒక సంవత్సరము నిర్బంధించబడింది. వెంకటగిరిలో జమీందారీ రైతుల ఆందోళనలో దెబ్బలు తిన్నది. హరిజనోద్యమము, దళితులతో సహభోజనాలు, కులాంతర వివాహాలు మున్నగు పలు కార్యక్రమాలు జరిపింది.
ఈమె 1936 లో గుంటూరు జిల్లా బోర్డు సభ్యురాలుగా ఎన్నికయ్యారు.1940-42 మధ్య ఆంధ్ర కర్షక కాంగ్రెస్ కు అధ్యక్షురాలు గా చేసింది. 1946-47లో మద్రాసు రాష్ట్ర విద్యాసలహా సంఘమునకు సభ్యురాలు. 1956లో కృష్ణా జిల్లా ఘంటశాలలో ఆంధ్ర మహిళా అధ్యక్షురాలు. 1958-64 లో ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలి సభ్యురాలుగా ఉన్నారు.
1952-53లో రాయలసీమ కరవు వచ్చినపుడు బాధితుల సహాయమనకై నిరంతరము శ్రమించింది. "అన్నపూర్ణ" అని కొనియాడబడింది.
నిడుబ్రోలులో భర్తకు చేదోడు గా ఉండి, చివరకు సెప్టెంబరు 27, 1972న మరణించింది.
|