హిందూధర్మశాస్త్రాలు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
"శృతి" అనగా "వినిపించినది". అంటే ఈ విధమైన శాస్త్రాలు సామాన్యమైన వ్యక్తులచే రచింపబడలేదు. "మంత్రద్రష్ట" లైన ఋషులకు అవి "వినిపించినవి". [[చతుర్వేదాలు]] - అనగా [[ఋగ్వేదము]], [[సామవేదము]], [[యజుర్వేదము]], [[అధర్వణవేదము]] - ఇవన్నీ శృతులు. మనుష్యులచే రచింపబడలేదు గనుక వీటిని "అపౌరుషేయములు" లేదా "నిత్యములు" అని కూడా అంటారు. ఇవి హిందూ ధర్మమునకు మౌలికమైన ప్రమాణములు.
 
ఒక్కొక్క వేదంలో భాగాలైన [[సంహితముసంహిత]], [[అరణ్యకముఆరణ్యకము]], [[బ్రాహ్మణము]], [[ఉపనిషత్తుఉపనిషత్ ]]లు కూడా స్మృతులే అగునుశ్రుతులేఅగును.
 
ఇంకా [[ఇతిహాసములు|ఇతిహాసము]] అయిన [[మహాభారతము]] "పంచమవేదము"గా ప్రసిద్ధి చెందినది. ప్రత్యేకముగా దీనిలోని [[భగవద్గీత]]ఆది ఒకశంకరాచార్యస్వామి శృతిగాదీనిఆధారంగా విస్తృతమైనఅద్వి అంగీకారం కలిగి ఉన్నది.మతాన్ని స్థాపించారు
 
===[[స్మృతులు]]===