ఆంధ్ర ధాతుమాల: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు పుస్తకాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[పరవస్తు చిన్నయసూరి]] ఆంధ్ర భాషకు ధాతువులను గురించి '''ఆంధ్ర ధాతుమాల''' అనునొక గ్రంథమును రచించెనని [[ఆంధ్ర సాహిత్య పరిషత్తు]] వారు 1930లో ముద్రించి ప్రకటించిరి. ఇది చిన్నయసూరి గ్రంథములయందు వ్రాతలో నాతని స్వంత యక్షరములతో లిఖింపబడియుండుట చూచి పరిషత్తువారు దానిని చిన్నయసూరి కృతముగా ప్రకటించిరి. కాని గ్రంథమును నిశితముగా పరిశీలించిన అది యాతని రచన కాదని తెలియుచున్నది. ఈ ధాతుమాలకు పీఠికను వ్రాసిన విద్వాంసులు కూడా దీని రచన గురించి కొంత సందేహమును చూపించిరి. ఆ సందేహము నిశ్చయమైనది. దీనిని వాస్తవముగా రచించినవారు [[వేదం పట్టాభి రామశాస్త్రులు]]. వీరు 1820 నాటికే పరమపదించుట వలన ఈ ధాతుమాల చిన్నయసూరి పదునాలుగేండ్ల వయసునాటికే యున్నదని గ్రహించవలెను.
 
==పూర్తిపుస్తకం==
"https://te.wikipedia.org/wiki/ఆంధ్ర_ధాతుమాల" నుండి వెలికితీశారు