వేదార్థం మధుసూదన శర్మ

10:36, 14 జూలై 2021 నాటి కూర్పు. రచయిత: Nskjnv (చర్చ | రచనలు)

వేదార్థం మధుసూదన శర్మ నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ఎన్మాబెట్ల గ్రామానికి చెందిన తెలుగు భాషోపాధ్యాయుడు,రచయిత, విమర్శకుడు. ఆకాశవాణి హైద్రాబాద్ కేంద్రము ద్వారా అనేక ప్రసంగాలను చేశాడు. 2015 లో అయన సాహిత్య కృషికి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర(మండల స్థాయి) అవార్డు అందజేసింది.[1]

మూలాలు

  1. "Govt teacher chronicles Kollapur lit history". The New Indian Express. Retrieved 2021-07-14.