పి.ఆర్. శ్రీజేష్

భారతీయ మైదాన హాకీ క్రీడాకారుడు
06:07, 6 ఆగస్టు 2021 నాటి కూర్పు. రచయిత: Nskjnv (చర్చ | రచనలు)

పరట్టు రవీంద్రన్ శ్రీజేష్ భారతదేశానికి చెందిన మైదాన హాకీ క్రీడాకారుడు, గోల్ కీపర్. 2020 ఒలింపిక్ క్రీడా పోటీలలో భారత జట్టు కాంస్య పతక విజయానికి తనదైన పాత్ర పోషించాడు.

తొలినాళ్ళ జీవితం

కెరీర్

వ్యక్తిగత జీవితం

మూలాలు