ప్రదీప్ జైస్వాల్

ప్రదీప్ జైస్వాల్ (28 అక్టోబర్ 1960) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు మహారాష్ట్ర శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికై, 1996లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఔరంగాబాద్ నియోజకవర్గం నుండి  తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]

నిర్వహించిన పదవులు

మార్చు
  • 1996: 11వ లోక్‌సభకు ఎన్నికయ్యారు
  • 2009: మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు
  • 2014: శివసేన ఔరంగాబాద్ సిటీ చీఫ్ (మహానగర్ ప్రముఖ్)
  • 2019: మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు

మూలాలు

మార్చు
  1. "Aurangabad Central Vidhan Sabha constituency result 20019".
  2. "Sitting and previous MLAs from Aurangabad Central Assembly Constituency".