బసంత కుమార్ పాండా

బసంత కుమార్ పాండా (జననం 12 మే 1961) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కలహండి నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]

బసంత కుమార్ పాండా
బసంత కుమార్ పాండా


పదవీ కాలం
23 మే 2019 – 4 జూన్ 2024
ముందు అర్క కేశరి దేవో
తరువాత మాళవికా దేవి
నియోజకవర్గం కలహండి లోక్‌సభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1961-05-12) 1961 మే 12 (వయసు 63)
భవానీపట్న, కలహండి, ఒడిశా
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు లక్ష్మీ ప్రసాద్ పాండా, ఖితిసుత పాండ
జీవిత భాగస్వామి శురాభి పాండా
సంతానం అభినందన్ పాండా, అభిషేక్ పాండా
నివాసం నువాపడ
వృత్తి రాజకీయ నాయకుడు
మూలం [1]

నిర్వహించిన పదవులు

మార్చు
  • 2000-2004 & 2014-2019 : ఒడిశా శాసనసభ్యుడు
  • 2014 నుండి 2016 వరకు ఒడిశా శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు
  • మే, 2019: 17వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు
  • 13 సెప్టెంబర్ 2019 నుండి 2024 వరకు బొగ్గు, గనులు & ఉక్కుపై స్టాండింగ్ కమిటీ సభ్యుడు
  • భారీ పరిశ్రమలు & పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు

మూలాలు

మార్చు
  1. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  2. "Basant Kumar Panda elected BJP's Odisha unit chief". 14 January 2016.