బాపట్ల పురపాలక సంఘం

బాపట్ల పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, బాపట్ల జిల్లాకు చెందిన మున్సిపాలిటీ. దీని పరిధి బాపట్ల పట్టణం.

బాపట్ల పురపాలక సంఘం
స్థాపన1951
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
కార్యస్థానం
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంపురపాలక సంఘం
జాలగూడుఅధికార వెబ్ సైట్

చరిత్ర మార్చు

1951లో ఈ పురపాలక సంఘాన్ని స్థాపించారు.

జనాభా గణాంకాలు మార్చు

బాపట్ల పురపాలక సంఘం లో 21 వార్డులుగా విభజించారు, దీనికి ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి. 2001 లో 68397 ఉన్న పట్టణ జనాభా 2011 లో 70,777 కు పెరిగింది.2011 జనాభా లెక్కల ప్రకారం 70,777 జనాభా ఉండగా అందులో పురుషులు 34,385,మహిళలు 36,392 మంది ఉన్నారు.0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 6182 ఉన్నారు.బాపట్ల పురపాలక సంఘం లో మొత్తం 18,216 గృహాలు ఉన్నాయి.[1]

ప్రస్తుత చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ మార్చు

2014 ఎన్నికలలో చైర్‌పర్సన్‌గా, తోట మల్లేశ్వరి, వైస్ చైర్మెన్‌గా యల్.రాంబాబు ఎన్నికయ్యారు..[2] [2]

ఇతర వివరాలు మార్చు

ఈ పురపాలక సంఘంలో 24 రెవెన్యూ వార్డులు ఉన్నాయి ఒక ప్రభుత్వ ఆసుపత్రి ఉంది.3 ఇ-సేవా కేంద్రాలు, రెండు కూరగాయల మార్కెట్ లు ఉన్నాయి.

మూలాలు మార్చు

  1. "Bapatla Municipality City Population Census 2011-2020 | Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2020-06-18.
  2. 2.0 2.1 "List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)" (PDF). State Election Commission. 2014. Archived from the original (PDF) on 6 September 2019. Retrieved 13 May 2016.

వెలుపలి లంకెలు మార్చు