బాషా షేక్‌ .... బాపట్ల నుండి 'దర్గా ' మాసపత్రిక సంపాద కులుగా బాద్యతలను నిర్వహిస్తున్నారు.వీరి లక్ష్యం: అసమానతలు లేని సమ సమాజ నిర్మాణం కోసం ప్రజల్ని చైతన్యపర్చడం.


జీవన వ్యాసంగము మార్చు

బాషా షేక్‌ ... గుంటూరు జిల్లా బాపట్లలో 1974 జూలై 1 ఒకటిన జన్మించారు. వీరి తల్లితండ్రులు షేక్‌ నూరున్నీసా, షేక్‌ మీరా సాహెబ్‌. చదువు: ఇంటర్‌. వ్యాపకం: జర్నలిస్ట్‌.

రచనా వ్యాసంగము మార్చు

1990లో 'పాపం సుబ్బారావు' కథానిక ప్రచురితం కావడంతో రచనా వ్యాసంగం ఆరంభంఅయ్యింది. కవితలు, కథలు, వ్యాసాలు వివిధ పత్రికలలో, సంకలనాలలో ప్రచురితం అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం 'పుష్కర అవార్డు'తో సత్కరించింది. ప్రస్తుతం బాపట్ల నుండి 'దర్గా ' మాసపత్రిక సంపాద కులుగా బాద్యతలను నిర్వహిస్తున్నారు. లక్ష్యం: అసమానతలు లేని సమ సమాజ నిర్మాణం కోసం ప్రజల్ని చైతన్యపర్చడం.

మూలాల జాబితా మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=బాషా_షేక్&oldid=3487516" నుండి వెలికితీశారు