బి. సెంగుట్టువన్

బి. సెంగుట్టువన్ (21 మే 1956 - 19 ఆగస్టు 2021) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో వెల్లూర్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

బి సెంగుట్టువన్ దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వెల్లూరు నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 19 ఆగస్టు 2021న మరణించాడు. ఆయనకు భార్య, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు.[1]

మూలాలు

మార్చు
  1. "Ex-MP Senguttuvan dies aged 65 in Vellore | Chennai News - Times of India". The Times of India.