బెల్లంకొండ మండలం

ఆంధ్రప్రదేశ్, పల్నాడు జిల్లా లోని మండలం


బెల్లంకొండ మండలం, ఆంధ్ర ప్రదేశ్, పల్నాడు జిల్లా లోని మండలం.OSM గతిశీల పటము

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 16°29′31″N 80°00′32″E / 16.492°N 80.009°E / 16.492; 80.009
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాపల్నాడు జిల్లా
మండల కేంద్రంబెల్లంకొండ
Area
 • మొత్తం304 km2 (117 sq mi)
Population
 (2011)[2]
 • మొత్తం38,455
 • Density130/km2 (330/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి975

బెల్లంకొండ, పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలానికి చెందిన గ్రామం. ఆ మండలానికి కేంద్రం కూడా. ఇది సమీప పట్టణమైన పిడుగురాళ్ళ నుండి 16 కి. మీ. దూరంలో ఉంది.

ముసునూరి కమ్మ రాజులు నిర్మించిన బెల్లంకొండ కోట -1788 ప్రాంతపు దృశ్యం

మండల గణాంకాలు మార్చు

2001 భారతజ జనాభా లెక్కలు ప్రకారం మండల పరిధిలోని మొత్తం జనాభా 30,790 , అందులో పురుషులు 15,600, స్త్రీలు 15,190. మొత్తం అక్షరాస్యత 47.06%. పురుషుల అక్షరాస్యత 59.15% , స్త్రీల అక్షరాస్యత 34.79%

మండలం లోని గ్రామాలు మార్చు

రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. ఎమ్మాజీగూడెం
  2. కేతవరం
  3. కోళ్ళూరు
  4. చండ్రాజుపాలెం
  5. చిట్యాల
  6. పాపయ్యపాలెం
  7. పులిచింతల
  8. బెల్లంకొండ
  9. బోదనం
  10. మన్నేసుల్తాన్‌పాలెం
  11. మాచాయపాలెం
  12. వన్నయ్యపాలెం
  13. వెంకటాయపాలెం

మూలాలు మార్చు

  1. "District Handbook of Statistics - Guntur District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, GUNTUR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972953, archived from the original (PDF) on 25 August 2015