మడపల్లి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, చేజెర్ల మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

మడపల్లి
—  రెవిన్యూయేతర గ్రామం  —
మడపల్లి is located in Andhra Pradesh
మడపల్లి
మడపల్లి
అక్షాంశరేఖాంశాలు: 14°31′29″N 79°33′26″E / 14.524694°N 79.557301°E / 14.524694; 79.557301
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
మండలం చేజెర్ల
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 524341
ఎస్.టి.డి కోడ్ 08628

గ్రామ విశేషాలు మార్చు

ఈ గ్రామం సరస్వతీ పుత్రుల గ్రామం. ఈ గ్రామంలో 94 మంది ఇంజనీర్లు ఉన్నారు. వీరిలో 12 మంది విదేశాలలో స్థిరపడినారు. 1987 నుండి నేటివరకు, 112 మంది గురుకుల పాఠశాలలలో చదివిపట్టభద్రులైనారు. వీరు గ్రామాభివృద్ధికి ఎంతగానో కృషిచేస్తున్నారు. వీరు ఈ రకంగా ఎదిగేందుకు, తల్లిదండ్రులలో గూడా విద్యపై శ్రద్ధ పెరిగేటందుకు కారణం, 1987లో ఏర్పాటయిన ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందమేనని, ఘంటాపథంగా చెప్పవచ్చు.

మూలాలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=మడపల్లి&oldid=3592029" నుండి వెలికితీశారు