మతుకుమిల్లి భరత్

మతుకుమిల్లి శ్రీభరత్ ఒక భారతీయ విద్యావేత్త రాజకీయ నాయకుడు, ప్రస్తుతం విశాఖపట్నం, హైదరాబాద్ బెంగళూరులో ఉన్న విశ్వవిద్యాలయం గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ (GITAM) విద్యా సంస్థలకు అధినేతగా ఉన్నారు. [1]

మతుకుమిల్లి భరత్
వ్యక్తిగత వివరాలు
రాజకీయ పార్టీతెలుగుదేశం పార్టీ
నివాసంవిశాఖపట్నం
వృత్తిగీతం విద్యాసంస్థల అధినేత

విద్య

మార్చు

భరత్ పర్డ్యూ యూనివర్సిటీ, వెస్ట్ లఫాయెట్, క్లాస్ ఆఫ్ 2010 నుండి ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్‌లో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పట్టా అందుకున్నాడు. భరత్ స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం, పాలో ఆల్టో, సిఏ, , క్లాస్ ఆఫ్ 2016 నుండి ఉమ్మడి ఎంబీఏ/ఎంఏ ఎడ్యుకేషన్ డిగ్రీ పట్టా పొందాడు [2] [3]

కుటుంబం

మార్చు

భరత్ గీతం విద్యాసంస్థల వ్యవస్థాపకుడు డా. యం. వి. వి. యస్. మూర్తి మనవడు. నందమూరి బాలకృష్ణ చిన్న కూతురు నందమూరి తేజస్విని [4] భరత్ వివాహం చేసుకున్నారు.

  1. "Sribharat Mathukumilli | GITAM". www.gitam.edu. Retrieved 2024-04-09.
  2. "Bharat Mathukumilli(TDP):Constituency- VISAKHAPATNAM(ANDHRA PRADESH) - Affidavit Information of Candidate". myneta.info. Retrieved 2024-04-09.
  3. "About President". gdch.edu.in. Retrieved 2024-04-09.
  4. Staff, T. N. M. (2018-10-03). "GITAM founder and ex-MP MVVS Murthi killed in US road accident". The News Minute (in ఇంగ్లీష్). Retrieved 2024-04-09.