మనిషి మృగము 1976లో విడుదలైన తెలుగు సినిమా. కమల్ చిత్ర మూవీస్ బ్యానర్ కింద కె. కమలా రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు కె.ఎస్.రెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో ప్రధాన తారాగణంగా కవిత నటించగా చెల్లపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు.[1]

మనిషి మృగము
(1976 తెలుగు సినిమా)
తారాగణం కవిత
సంగీతం మాధవపెద్ది సత్యం
నేపథ్య గానం ఎస్.పీ.బాలసుబ్రమణ్యం,
పి.సుశీల
నిర్మాణ సంస్థ కమల్ చిత్ర మూవీస్
భాష తెలుగు

మూలాలు మార్చు

  1. "Manishi Mrugamu (1976)". Indiancine.ma. Retrieved 2022-11-30.

బాహ్య లంకెలు మార్చు