మహాత్మాగాంధీ విగ్రహం (హోస్టన్)

మహాత్మా గాంధీ విగ్రహం అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని టెక్సాస్ వద్ద హోస్టన్ లో ఉన్న హెర్మన్ పార్క్ వద్ద మెక్ గవర్న్ సెంటెన్నియల్ ఉద్యానవనం వద్ద నెలకొల్పబడింది. ఈ విగ్రహం భారత స్వాతంత్ర్యోద్యమ నాయకుడు, పౌరహక్కుల నాయకుడైన మోహందాస్ కరంచంద్ గాందీ స్మారకంగా 2004 అక్టోబరు 2న హర్మన్ పార్కులో అంకితం చేయబడింది.[1]

మహాత్మా గాంధీ
సంవత్సరం2004 (2004)
రకంశిల్పం
విషయంమహాత్మాగాంధీ
ప్రదేశంహోస్టన్, టెక్సాస్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు
Coordinates29°43′16″N 95°23′18″W / 29.721156°N 95.388357°W / 29.721156; -95.388357

మూలాలు మార్చు

  1. Hegstrom, Edward (October 2, 2004). "Statue dedicated to pacifist, leader Gandhi". Houston Chronicle. Retrieved October 23, 2015.

బాహ్య లింకులు మార్చు