మహారాజా నిహాల్ సింగ్

భరత్‌పూర్ రాష్ట్రానికి జాట్ పాలకుడు

నిహాల్ సింగ్ (1756, అక్టోబరు 2 - 1775, ఆగస్టు 11), నవల్ సింగ్, నవల్ సింగ్ అని కూడా పిలుస్తారు. సూరజ్ మాల్ నాల్గవ కుమారుడు. 1769, ఏప్రిల్ 11 నుండి అతని మరణం వరకు ఇతని బంధువు కేహ్రీ సింగ్ కు రాజప్రతినిధిగా ఉన్నాడు.[1][2]

భరత్‌పూర్‌కి చెందిన నవల్ సింగ్

జీవిత చరిత్ర

మార్చు

అతని అన్న రతన్ సింగ్ మరణించినందున, రతన్ సింగ్ కుమారుడు కేహ్రీ సింగ్ వయస్సు కేవలం రెండున్నర సంవత్సరాలు కాబట్టి, అతను భరత్‌పూర్ రీజెంట్ రాజుగా నియమించబడ్డాడు. అయితే కొన్నేళ్ల తర్వాత కేహ్రీ సింగ్ చికెన్ గున్యాతో మరణించారు. కేహ్రీ సింగ్ మరణం తరువాత, నవల్ సింగ్ భరత్‌పూర్ రాజు అయ్యాడు. మరాఠాకు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో గాయపడిన కారణంగా 1769, ఏప్రిల్ 11న ఇతను మరణించాడని కొందరు వ్యక్తులు  నమ్ముతున్నారు. కానీ ఇది నిజం కాదు, నావల్ సింగ్ భరత్‌పూర్‌ను చాలా సమర్ధవంతంగా పాలించాడు, కానీ తరువాత అతను తన రాజ్యాన్ని త్యజించి అయోధ్యలోని రామ్ గలోలాజీ ఆశ్రమంలో సాధువు అయ్యాడు.

మూలాలు

మార్చు
  1. Hooja, Rima (2006). A History of Rajasthan. Rupa & Company. p. 737. ISBN 9788129108906.
  2. Bhatia, O. P. Singh (1968). History of India, from 1707 to 1856. Surjeet Book Depot. pp. 120–122.