ఎస్. మైదుకూరు మండలం

ఆంధ్ర ప్రదేశ్, వైఎస్ఆర్ జిల్లా లోని మండలం
(మైదుకూరు మండలం నుండి దారిమార్పు చెందింది)


మైదుకూరు మండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని వైఎస్‌ఆర్ జిల్లాకు చెందిన ఒక మండలం. ఈ పట్టణం రాయలసీమ కూడలిగా ప్రసిద్ధి కెక్కింది. తిరుపతి, కడప, నెల్లూరు తదితర నగరములను కలుపుతూ ఈ పట్టణం ప్రధాన రవాణా కూడలిగా ప్రసిద్ధి కెక్కినది.OSM గతిశీల పటము

మండలం
Map
నిర్దేశాంకాలు: 14°43′34″N 78°43′55″E / 14.726°N 78.732°E / 14.726; 78.732Coordinates: 14°43′34″N 78°43′55″E / 14.726°N 78.732°E / 14.726; 78.732
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావైఎస్ఆర్ జిల్లా
మండల కేంద్రంమైదుకూరు
విస్తీర్ణం
 • మొత్తం688 km2 (266 sq mi)
జనాభా వివరాలు
(2011)[2]
 • మొత్తం81,019
 • సాంద్రత120/km2 (300/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి984

మండల గణాంకాలుసవరించు

2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండలం లోని జనాభా - మొత్తం 72,356 - అందులో పురుషులు 36,899 - స్త్రీలు 35,457.అక్షరాస్యత మొత్తం 57.58% - పురుషులు అక్షరాస్యత 72.68% - స్త్రీలు అక్షరాస్యత 41.91%

మండలం లోని గ్రామాలుసవరించు

రెవెన్యూ గ్రామాలుసవరించు

  1. అన్నలూరు
  2. ఆదిరెడ్డిపల్లె
  3. గడ్డమయ్యపల్లె
  4. గంజికుంట
  5. లింగాలదిన్నె
  6. మిట్టమానిపల్లె
  7. ముదిరెడ్డిపల్లె
  8. ఎన్.మైదుకూరు
  9. నంద్యాలంపేట
  10. వనిపెంట
  11. ఎస్. మైదుకూరు
  12. శెట్టివారిపల్లె
  13. శివాపురం
  14. సోమయాజులపల్లె
  15. తిప్పిరెడ్డిపల్లె

రెవెన్యూయేతర గ్రామాలుసవరించు

మూలాలుసవరించు

  1. https://core.ap.gov.in/cmdashboard/Download/Publications/DHB/Y.S.R%20-%202018.pdf.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, CHITTOOR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972966, archived from the original (PDF) on 13 November 2015

వెలుపలి లంకెలుసవరించు