మౌనమేలనోయి
మౌనమేలనోయి 2002, ఏప్రిల్ 22న విడుదలైన తెలుగు చలన చిత్రం. శ్యామ్ ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సచిన్ జోషి, సంపద, దేవన్, చలపతిరావు, తనికెళ్ళ భరణి, ఆలీ, ఎమ్మెస్ నారాయణ, ఢిల్లీ రాజేశ్వరి తదితరులు ముఖ్యపాత్రలలో నటించగా, రమణ గోగుల సంగీతం అందించారు.[1]
మౌనమేలనోయి | |
---|---|
దర్శకత్వం | శ్యామ్ ప్రసాద్ |
నిర్మాత | మహేష్ రాఠి |
నటవర్గం | సచిన్ జోషి, సంపద, దేవన్, చలపతిరావు, తనికెళ్ళ భరణి, ఆలీ, ఎమ్మెస్ నారాయణ, ఢిల్లీ రాజేశ్వరి |
సంగీతం | రమణ గోగుల |
విడుదల తేదీలు | 2002 ఏప్రిల్ 22 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటవర్గంసవరించు
సాంకేతికవర్గంసవరించు
- దర్శకత్వం: శ్యామ్ ప్రసాద్
- నిర్మాత: మహేష్ రాఠి
- సంగీతం: రమణ గోగుల
మూలాలుసవరించు
- ↑ తెలుగు ఫిల్మీబీట్. "మౌనమేలనోయి". telugu.filmibeat.com. Retrieved 22 October 2017.