రవీంద్ర చవాన్ (జననం 20 సెప్టెంబర్ 1970) మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన దోంబివలి అసెంబ్లీ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం ఏక్‌నాథ్ షిండే మంత్రివర్గంలో పబ్లిక్ వర్క్స్ (పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ మినహా), ఆహారం, పౌర సరఫరాలు, వినియోగదారుల రక్షణ మంత్రిత్వ శాఖ మంత్రిగా పని చేస్తున్నాడు.[1]

రవీంద్ర చవాన్

పబ్లిక్ వర్క్స్ శాఖ మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
9 ఆగష్టు 2022
ముందు అశోక్ చవాన్

ఆహారం, పౌర సరఫరాలు, వినియోగదారుల రక్షణ మంత్రిత్వ శాఖ
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
9 ఆగష్టు 2022
ముందు ఛగన్ భుజబల్

మంత్రి
పదవీ కాలం
8 జులై 2016 – 8 నవంబర్ 2019

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2009
ముందు నూతనంగా ఏర్పాటైన నియోజకవర్గం
నియోజకవర్గం దోంబివలి

వ్యక్తిగత వివరాలు

జననం (1970-09-20) 1970 సెప్టెంబరు 20 (వయసు 53)
కళ్యాణ్, మహారాష్ట్ర, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి సుహాసి చవాన్
సంతానం 2 కుమార్తెలు
(సలోని & ఖుషి)
వృత్తి రాజకీయ నాయకుడు

మూలాలు మార్చు

  1. NTV Telugu (14 August 2022). "మహారాష్ట్రలో మంత్రులకు పోర్ట్‌ఫోలియోలు కేటాయింపు.. ఫడ్నవీస్‌కు ఇచ్చిన శాఖలివే." Archived from the original on 21 August 2022. Retrieved 21 August 2022.