రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)

కేరళలోని రాజకీయ పార్టీ

రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) అనేది కేరళలోని రాజకీయ పార్టీ. దీనిని కేరళ మాజీ కార్మిక మంత్రి బాబు దివాకరన్ 2005లో ఏర్పాటు చేశాడు. ఆర్‌ఎస్‌పి(బి) నుంచి దివాకరన్‌ విడిపోయాడు. 2008లో పార్టీ ఎస్పీలో విలీనమైంది. 2011లో, బాబు దివాకరన్ ఎస్పీ నుండి వైదొలిగాడు. ఆ తర్వాత రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (ఎం) రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (ఇండియా)లో విలీనమయింది.

రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
సెక్రటరీ జనరల్బాబు దివాకరన్
స్థాపన తేదీ2005
ప్రధాన కార్యాలయంటిపి 24/113, పన్విలా, థైకాడు, పి.ఓ. తిరువనంతపురం, పిన్ కోడ్-695014[1]
కూటమియునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (కేరళ)

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు