రెడ్డివారి పల్లె

రెడ్డివారి పల్లె చిత్తూరు జిల్లా, ఐరాల మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామ విశేషాలు మార్చు

జమ్మూ-కాశ్మీరు సరిహద్దులలో 8-11-2020న జరిగిన కాల్పులలో, రెడ్డివారి పల్లె గ్రామానికి చెందిన సైనికుడు సి.హెచ్.ప్రవీణ్‌కుమారరెడ్డి, తన ప్రాణాలను పణంగా పెట్టి శత్రువులతో పోరాడి వీర మరణం పొందాడు.

మూలాలు మార్చు