నా పేరు కరాసు శ్రీనివాస్. నాగురించి పెద్దగా చెప్పుకోవల్సింది ఏమీ లేదు. తెలుగు బ్లాగుల మాధ్యమం ద్వారా తెలుగు బాషలో వ్రాయడాన్ని, చదవడాన్ని ప్రోత్సహించవచ్చు అని నమ్మి శోధిని అనే తెలుగు సంకలిని ని 2016 ఉగాది నాడు ప్రారంభించాను.