వీరపనేని యల్లమందరావు

వీరపనేని యల్లమందరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన వినుకొండ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

వీరపనేని యల్లమందరావు

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1994 - 2004
ముందు నన్నపనేని రాజకుమారి
తరువాత మక్కెన మల్లిఖార్జున రావు
నియోజకవర్గం వినుకొండ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1960
పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం మార్చు

వీరపనేని యల్లమందరావు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1989లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి నన్నపనేని రాజకుమారి చేతిలో ఓడిపోయి, 1994లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి నన్నపనేని రాజకుమారిపై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరి 1999లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి మక్కెన మల్లిఖార్జున రావు పై గెలిచి రేనోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

మూలాలు మార్చు

  1. Sakshi (24 March 2019). "విజ్ఞుల మాట..వినుకొండ". Archived from the original on 14 June 2022. Retrieved 14 June 2022.