వీరి వీరి గుమ్మడి పండు

వీరి వీరి గుమ్మడి పండు 2005 లో విడుదలైన తెలుగు చిత్రం. డి.డి.ఎల్.ఎల్. క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమాను శ్రీరాం బాలాజీ నిర్మించి దర్శకత్వం వహించాడు. శ్రీకర్ బాబు, రాణి గాయత్రి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు వలీషా-సందీప్, రఘు కౌశిక్ లు సంగీతాన్నందించారు.[1]

వీరి వీరి గుమ్మడి పండు
(2005 తెలుగు సినిమా)
తారాగణం శ్రీకర్ బాబు
సుప్రియ
ఆలీ (నటుడు)
జయలలిత (నటి)
రాజీవ్ కనకాల
ఎ.వి.ఎస్.
ధర్మవరపు సుబ్రహ్మణ్యం
కోట్ల హనుమంతరావు
నిర్మాణ సంస్థ డి.డి.ఎల్.ఎల్.క్రియేషన్స్
విడుదల తేదీ 9 సెప్టెంబర్ 2005
భాష తెలుగు
పెట్టుబడి 7.5 కోట్లు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

తారాగణం మార్చు

  • రాణి గాయత్రి
  • శ్రీకర్ బాబు
  • సుప్రియ
  • చంద్రమోహన్
  • ఎల్.బి. శ్రీరామ్
  • ఎ.వి.ఎస్
  • ధర్మవరపు సుబ్రమణ్యం
  • రాజబాబు
  • లక్ష్మీపతి
  • అమరేంద్ర
  • ఏడిద శ్రీరామ్
  • దువ్వాసి మోహన్
  • రాజీవ్ కనకాల
  • ఎం.ఎస్. నారాయణ
  • ఆలీ
  • మీసాల సత్యనారాయణ
  • తెలంగాణ శకుంతల
  • జయలలిత
  • ఆలపాటి లక్ష్మి
  • జయలక్ష్మి

సాంకేతిక వర్గం మార్చు

  • నిర్మాత, దర్శకత్వం: శ్రీరామ్ బాలాజీ
  • స్టూడియో: D.D.L.L. క్రియేషన్స్
  • స్వరకర్త: వలీషా-సందీప్, రఘు కౌశిక్
  • విడుదల తేదీ: సెప్టెంబర్ 9, 2005
  • సమర్పించినవారు: సి.హెచ్. పద్మావతి

మూలాలు మార్చు

  1. "Veeri Veeri Gummadi Pandu (2005)". Indiancine.ma. Retrieved 2020-08-31.

బయటి లంకెలు మార్చు