- రాజస్థాన్ లోని జోధ్పూర్ లో చాముండా దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో సుమారు 150 పైగా భక్తులు మరణించారు. 60కి పైగా గాయపడ్డారు.
- భారతదేశంతో ఫ్రాన్స్ అణు ద్వైపాక్షిక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అణువ్యాపారానికి ఎన్.ఎస్.జి. దేశాల ఆమోదం అనంతరం ఇది తొలి ఒప్పందం.
|