వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో కోవూరు నుండి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికైంది.[1][2][3][4]

వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024 - ప్రస్తుతం
ముందు గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి
నియోజకవర్గం కోవూరు

వ్యక్తిగత వివరాలు

జననం 1960
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత  భారతీయురాలు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
జీవిత భాగస్వామి వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి
నివాసం ప్లాట్ నెం. 558, మాగుంట లేఅవుట్, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
వృత్తి రాజకీయ నాయకురాలు

మూలాలు

మార్చు
  1. EENADU (5 June 2024). "అసెంబ్లీకి 81 కొత్త ముఖాలు". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
  2. BBC News తెలుగు (4 June 2024). "ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు: కొత్త ఎమ్మెల్యేలు వీరే." Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
  3. BBC News తెలుగు (8 May 2024). "ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బరిలోని ఈ మహిళలు ఎవరు, వారి ప్రత్యేకతలేంటి?". Archived from the original on 11 June 2024. Retrieved 11 June 2024.
  4. Eenadu (5 June 2024). "పసుపు జెండా.. విజయ ఢంకా". Archived from the original on 13 June 2024. Retrieved 13 June 2024.