శుభపంతువరాళి రాగం
శుభపంతువరాళి రాగము కర్ణాటక సంగీతంలో 45వ మేళకర్త రాగము.[1][2]
రాగ లక్షణాలుసవరించు
ఆరోహణ: స రి గ మ ప ధ ని స (S R1 G2 M2 P D1 N3 S) అవరోహణ: స ని ధ ప మ గ రి స (S N3 D1 P M2 G2 R1 S)
ఈ రాగంలో వినిపించే స్వరాలు : శుద్ధ రిషభం, సాధారణ గాంధారం, ప్రతి మధ్యమం, శుద్ధ ధైవతం, కాకలి నిషాధం. ఈ సంపూర్ణ రాగం 9వ మేళకర్త రాగమైన ధేనుక రాగము నకు ప్రతి మధ్యమ సమానం.
రచనలుసవరించు
- ఎన్నాళ్ళు ఊరక - మిశ్రచాపు - త్యాగయ్య
- శ్రీ సత్యనారాయణ - ముత్తుస్వామి దీక్షితులు
- జప పశుపతీశ్వరం - ముత్తుస్వామి దీక్షితులు
మూలాలుసవరించు
ఇది సంగీతానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |