సరిస్కా పులుల సంరక్షణ కేంద్రం
సరిస్క పులుల సంరక్షణ కేంద్రం, రాజస్థాన్ రాష్ట్రంలోని ఆల్వార్ జిల్లాలో ఉంది. ఇతర ప్రాంతాల నుంచి పులుల్ని తీసుకొచ్చి ఈ ప్రాంతంలో పెంచడంలో విజయవంతమైన ఉద్యనవనాల్లో ప్రపంచంలోనే మొదటిది.[1]
సరిస్కా పులుల సంరక్షణ కేంద్రం | |
---|---|
IUCN category IV (habitat/species management area) | |
ప్రదేశం | ఆల్వార్ , రాజస్థాన్, భారతదేశం |
సమీప నగరం | ఆల్వార్ |
విస్తీర్ణం | 866 km2 (334 sq mi) |
స్థాపితం | 1955 |
పాలకమండలి | ప్రాజెక్టు టైగర్, రాజస్థాన్ ప్రభుత్వం |
మరిన్ని విశేషాలు మార్చు
ఈ అభయారణ్యం 866 కిలోమీటరర్లు విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ అభయారణ్యం 1955 లో వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంగా ఉంది.[2] 1977 లో ప్రాజెక్ట్ టైగర్ అనే ప్రాజెక్టులో భాగంగా ఈ అభయారణ్యం పులులు సంరక్షణ కేంద్రంగా మార్చారు. 2005 లో ఈ కేంద్రంలో పులులు అంతరించిపోయాయని గుర్తించి ఇతర సంరక్షణ కేంద్రాల నుంచి పులులను ఈ కేంద్రంలో పెంచుతున్నారు. ఈ కేంద్రంలో పులులే కాకుండా ఇతర జంతువులు, భిన్న జాతులకు చెందిన పక్షులు ఉన్నాయి.
మూలాలు మార్చు
- ↑ "Sariska National Park – complete detail – updated". Archived from the original on 10 డిసెంబరు 2017. Retrieved 10 August 2019.
- ↑ "Illegal mining threatens Sariska". The Times of India. 2010. Archived from the original on 2012-11-03. Retrieved 2019-08-10.